ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూమి కబ్జాయత్నం

ABN, First Publish Date - 2021-06-23T06:03:56+05:30

ఏర్పేడు మండలం వికృతమాలలో ప్రభుత్వ భూమిని వైసీపీ నేత కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు.

ప్రభుత్వ స్థలాన్ని చదును చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పేడు, జూన్‌ 22: మండలంలోని వికృతమాల పంచాయతీలో ప్రభుత్వ భూమిని ఓ వైసీపీ నేత కబ్జాచేసేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. వివరాలివీ.. ఏర్పేడు మండలం వికృతమాల రెవెన్యూ పరిధిలో సర్వే నెం:98లో ఐదు సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. గతనెల 28న స్థానిక వైసీపీ నాయకుడు ఈ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మళ్లీ ఆయన ఇదే భూమిని చదును చేసేయత్నం చేయగా, స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు పనులను అడ్డుకున్నారు. ఇకపై కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వెళ్లారు. 

Updated Date - 2021-06-23T06:03:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising