ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు డీవైఈవోకు డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు

ABN, First Publish Date - 2021-06-30T05:59:52+05:30

చిత్తూరు డీవైఈవోగా పనిచేస్తున్న పురుషోత్తంకు ఎఫ్‌ఏసీ (ఫుల్‌ అడిషనల్‌ చార్జి) కింద డీఈవోగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

పురుషోత్తం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), జూన్‌ 29: డీఈవోగా పనిచేస్తున్న నరసింహారెడ్డి బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈస్థానంలో చిత్తూరు డీవైఈవోగా పనిచేస్తున్న పురుషోత్తంకు ఎఫ్‌ఏసీ (ఫుల్‌ అడిషనల్‌ చార్జి) కింద డీఈవోగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. నరసింహారెడ్డికి బుధవారం వీడ్కోలు సమావేశం నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-06-30T05:59:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising