ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి తాత్కాలికంగా నాలుగు రైళ్ల రద్దు

ABN, First Publish Date - 2021-05-14T06:23:58+05:30

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(కొర్లగుంట), మే 13: కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో కొద్ది రోజులుగా ప్రయాణికులు లేక పలు రైళ్లు ఖాళీగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అధికారులు శుక్రవారం నుంచి జూన్‌ 1వ తేదీ వరకు నాలుగు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.విశాఖపట్టణం- కడప(07488)ఎక్స్‌ప్రెస్‌ను 14నుంచి 31వ తేదీ వరకు, కడప-విశాఖపట్టణం (07487)ఎక్స్‌ప్రెస్‌ను 15నుంచి జూన్‌ 1వరకు, విశాఖపట్టణం-లింగంపల్లి (02831) ఎక్స్‌ప్రెస్‌ను 14నుంచి 31వ తేదీ వరకు, లింగంపల్లి-విశాఖపట్టణం (02832)ఎక్స్‌ప్రెస్‌ను 15నుంచి జూన్‌ 1వరకు రద్దు చేశారు . ప్రయాణికులు ఈ సమాచారాన్ని గమనించి సహకరించాలని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-05-14T06:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising