ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

ABN, First Publish Date - 2021-10-20T04:50:17+05:30

విద్యుత్‌ షాక్‌తో ఓ రైతు మృతిచెందాడు.

మృతిచెందిన గంగాధర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుంగనూరు రూరల్‌, అక్టోబరు 19: విద్యుత్‌ షాక్‌తో ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం పుంగనూరు మండలంలో జరిగింది. బండ్లపల్లె పంచాయతీ బుర్రావారిపల్లెకు చెందిన గంగాధర్‌(40) రైతు. ఇతడు తన పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మోటారు వద్దకు తీసిన విద్యుత్‌ వైర్ల నుంచి విద్యుత్‌ సరఫరా కాకపోవడంతో వాటిని బాగుచేస్తుండగా షాక్‌కు గురయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - 2021-10-20T04:50:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising