ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirupati లో చిక్కుకున్న భక్తులకు బస, భోజనం

ABN, First Publish Date - 2021-11-19T12:37:18+05:30

Tirupati లో చిక్కుకున్న భక్తులకు బస, భోజనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా/తిరుపతి : తిరుమల యాత్రకు వచ్చిన శ్రీవారి భక్తులను కొండపైకి అనుమతించని కారణంగా.. తిరుపతిలోని శ్రీనివాసం, గోవిందరాజసత్రాల్లో బస, భోజన ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులను జెఈవో వీరబ్రహ్మం ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో గురువారం సాయంత్రం రెండు ఘాట్‌ రోడ్లు మూసేసిన విషయం తెలిసిందే. కాగా, గురువారం రాత్రి ఆయన తిరుపతిలో తనిఖీలు నిర్వహించారు. కపిలతీర్థంలో వరద ఉధృతికి దెబ్బతిన్న మండపానికి మూడు స్తంభాలు కొట్టుకుపోయింది. దీనిని వెంటనే పునరుద్ధరించాలన్నారు. నీటి ప్రవాహం తగ్గే వరకు కపిలేశ్వరస్వామి దర్శనాలను నిలిపివేయాలన్నారు.

Updated Date - 2021-11-19T12:37:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising