ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో తండ్రి మృతి

ABN, First Publish Date - 2021-05-17T05:26:23+05:30

రెండేళ్ళ క్రితం అనారోగ్యంతో తల్లి, ఇప్పుడు కరోనాతో తండ్రి మరణించడంతో మూడేళ్ళ కుమారుడు అనాఽథగా మారాడు.

అనాథగా మిగిలిన సంజీవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి మృతి

 అనాథగా మూడేళ్ల కుమారుడు


గంగాధరనెల్లూరు, మే 16 : రెండేళ్ళ క్రితం అనారోగ్యంతో తల్లి, ఇప్పుడు కరోనాతో తండ్రి మరణించడంతో మూడేళ్ళ కుమారుడు అనాఽథగా మారాడు. గంగాధరనెల్లూరు మండలం బుక్కాపట్నం దళితవాడకు చెందిన కూలీ శివ(30)  గ్రామానికే చెందిన సంధ్యను నాలుగేళ్లక్రితం వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు పుట్టిన కొద్ది రోజులకే అనారోగ్యంతో సంధ్య మరణించింది. కొద్ది రొజుల క్రితం శివకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ముందు తల్లి ఇప్పుడు తండ్రిని కోల్పోయి చిన్నారి సంజీవ్‌ (3) అనాథగా మిగిలాడు. శివ మృతదేహాన్ని చిత్తూరు నుంచి అంబులెన్సులో తీసుకురాగా బంధువులు అనాఽథగా మిగిలిన సంజీవ్‌ను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.


Updated Date - 2021-05-17T05:26:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising