ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-01-21T05:46:23+05:30

సాగు చేసిన పంటలు ఏనుగులు ధ్వంసం చేయడం, ఉన్న మూడు పాడి ఆవులు మృత్యువాత పడడంతో చేసిన అప్పు తీర్చే దారి కనబక గంగవరం మండల కురప్పల్లెకు చెందిన రామ్మూర్తి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు

ఆత్మహత్య హత్య చేసుకున్న రైతు రామ్మూర్తి రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంగవరం, జనవరి 20: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గంగవరం మండలంలోని కురప్పల్లెలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... కురప్పల్లెకు చెందిన రామ్మూర్తిరెడ్డి(46), ఆయన కుటుంబీకులు తమకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే వారు.  వరి, మల్బరి సాగు దిగుబడి సయమంలో ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. దీనికి తోడు మూడు పాడి ఆవులు మృతి చెందాయి. దీంతో రామ్మూర్తిరెడ్డి కుటుంబం ఆర్థికంగా దెబ్బతినింది. అంతేకాకుండా రూ.5 లక్షల  అప్పు తీర్చే దారి కనబడక మంగళవారం రాత్రి తన ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు.  మృతదేహాన్ని పలమనేరు ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు. 

Updated Date - 2021-01-21T05:46:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising