ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రేన్ల సాయంతో బాహుదా కాలువలో పడ్డ లారీ వెలికితీత

ABN, First Publish Date - 2021-11-27T05:37:20+05:30

మదనపల్లెనుంచి రెండు క్రేన్లను తెప్పించి బాహుదా వంతెన పక్కన ఒరిగి పోయిన లారీని పోలీసులు వెలికి తీశారు.

అగ్రహారం వంతెన వద్ద లారీని వెలికితీస్తున్న క్రేన్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిమ్మనపల్లె నవంబరు 26: మదనపల్లెనుంచి రెండు క్రేన్లను తెప్పించి బాహుదా వంతెన పక్కన ఒరిగి పోయిన లారీని పోలీసులు వెలికి తీశారు. కడప జిల్లా మైలవరం నుంచి గురువారం సిమెంటు బస్తాల లోడుతో వస్తున్న 2 లారీలు నిమ్మనపల్లె పశువైద్యశాల  సమీపంలో ఉన్న అగ్రహారం వంతెన దాటుతుండగా ఉన్నట్టుండి వంతెన కుంగిపోవడంతో  ఒక లారీ బోల్తా పడిన విషయం విదితమే.  రూ.3లక్షల విలువైన సిమెంటు కొట్టుకు పోగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. వంతెన పూర్తిగా తెగిపోవడంతో ప్రస్తుతం చింతపర్తితో పాటు సుమారు పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

Updated Date - 2021-11-27T05:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising