ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ సెంటర్ల కోసం టీటీడీ సత్రాల పరిశీలన

ABN, First Publish Date - 2021-04-23T08:11:37+05:30

గోవిందరాజస్వామి సత్రాల్లో కొవిడ్‌ సెంటర్ల ఏర్పాటు కోసం కలెక్టర్‌ హరినారాయణన్‌ పరిశీలించారు.

గోవిందరాజస్వామి సత్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(రవాణా), ఏప్రిల్‌ 22: తిరుపతి నగరంతో పాటు జిల్లావ్యాప్తంగానూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలోని టీటీడీకి చెందిన గోవిందరాజస్వామి సత్రాల్లో కొవిడ్‌ సెంటర్ల ఏర్పాటు కోసం గురువారం కలెక్టర్‌ హరినారాయణన్‌ పరిశీలించారు. గతంలోనూ ఈ సత్రాల్లో కొవిడ్‌ సేవలు అందించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సత్రాలను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. అనంతరం శ్రీనివాసం, మాధవం అతిథి గృహాలను కూడా పరిశీలించారు. ఆయనవెంట జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్‌లున్నారు. 

Updated Date - 2021-04-23T08:11:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising