ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బారి నుంచి బయట పడాలి

ABN, First Publish Date - 2021-01-24T06:10:49+05:30

కరోనా బారిన నుంచి అందరం బయటపడాలని, కొవిడ్‌ వ్యాక్సిన్‌ సురక్షితమైందని ధైర్యంగా వేయించుకోవాలని తెలంగాణ గవర్నర్‌ తమిళ్‌సైసౌందరరాజన్‌ పేర్కొన్నారు.

స్వర్ణ ధ్వజస్తంభాన్ని మొక్కుతున్న తెలంగాణ గవర్నర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ గవర్నర్‌ తమిళసై


ఐరాల(కాణిపాకం), జనవరి 23: కరోనా బారిన నుంచి అందరం బయటపడాలని, కొవిడ్‌ వ్యాక్సిన్‌ సురక్షితమైందని ధైర్యంగా వేయించుకోవాలని తెలంగాణ గవర్నర్‌ తమిళ్‌సైసౌందరరాజన్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆమె కుటుంబ సమేతంగా వరసిద్ధుడి దర్శనానికి వచ్చారు. ఆమెను పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మె్‌సబాబు, ఈవో వెంకటేశు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు.  ఈ సందర్భంగా తమిళసై మాట్లాడుతూ కాణిపాక క్షేత్రం సత్యప్రమాణాలకు నెలవైన కోవెల అన్నారు. స్వామి వారు బావిలో కొలువై ఉండటం చాలా అద్భుతమన్నారు.  కార్యక్రమంలో ఆర్డీవో రేణుక, ఎస్పీ సెంథిల్‌కుమార్‌, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, నాయకులు జగన్నాథరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి,కుమారరాజ, శాంతిసాగర్‌రెడ్డి, రవిచంద్రారెడ్డి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ కిషోర్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-24T06:10:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising