ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటపొలాలపై ఏనుగుల దాడి

ABN, First Publish Date - 2021-05-17T05:30:00+05:30

మండలంలోని అటవీ సరిహద్దు గ్రామాల సమీప పంటపొలాలపై ఆదివారం రాత్రి ఏనుగులు దాడులు చేసి తీవ్రంగా నష్టపరిచాయి.

ఏనుగుల దాడిలో ధ్వంసమైన మామిడి చెట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు రూరల్‌,మే17 : మండలంలోని అటవీ సరిహద్దు గ్రామాల సమీప పంటపొలాలపై ఆదివారం రాత్రి ఏనుగులు దాడులు చేసి తీవ్రంగా నష్టపరిచాయి. నూనేవారిపల్లెకు చెందిన కృష్ణమూర్తి మామిడి తోటలోకి ప్రవేశించి చెట్లను విరచి పైపులైన్లను తొక్కి తీవ్రంగా నష్టపరిచాయి. చిత్ర అనే రైతుకు చెందిన మామిడి, చెంగప్పకు చెందిన మామిడి, కుమ్మరి సుబ్రమణ్యంకు చెందిన వరి, గారిపంట, సముద్రపల్లెలోని దామోదరనాయుడుకు చెందిన వరి, మామిడి, మురళికి చెందిన మామిడి, నల్లప్పకు చెందిన వరి, రాగిపంట, కృష్ణాపురం బలరాంకు చెందిన  మామిడి తోటలపై 12 ఏనుగుల గుంపు, 3 ఏనుగుల గుంపులు ప్రవేశించి తొక్కినాశనం చేశాయి. ఉన్నతాధికారులు స్పందించి ఏనుగుల బారినుండి రక్షించి, పరిహారం ఇవ్వాలని బాధిత రైతులు విన్నవిస్తున్నారు.

Updated Date - 2021-05-17T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising