ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలితరం సీపీఐనేత జీపాళెం రామనాథరెడ్డి మృతి

ABN, First Publish Date - 2021-04-19T06:56:29+05:30

జిల్లాలోని తొలితరం కమ్యూనిస్టు పార్టీ నేత జీపాళెం రామనాథరెడ్డి(94) మృతి చెందారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(ఆటోనగర్‌), ఏప్రిల్‌ 18: జిల్లాలోని తొలితరం కమ్యూనిస్టు పార్టీ నేత జీపాళెం రామనాథరెడ్డి(94) మృతి చెందారు. కరోనా బారినపడి కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా పలువురు సీపీఐ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కార్యవర్గ సభ్యుడు హరినాథ్‌రెడ్డి, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు లక్ష్మీనారాయణ సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-04-19T06:56:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising