ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ కండువా కప్పుకున్న సుధారాణి

ABN, First Publish Date - 2021-03-06T17:44:24+05:30

సుధారాణి వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి : తిరుపతి నగరంలోని సాయిసుధా హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ సుధారాణి శుక్రవారం వైసీపీలో చేరారు. స్థానిక 18వ డివిజన్‌లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఇందులో భాగంగా డాక్టర్‌ సుధారాణి ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరారు.  ఆమెతో పాటు పల్లవి, డాక్టర్‌ రమణ, పురుషోత్తం, ప్రసాద్‌, రత్నం, మహేష్‌ తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుధారాణి మాట్లాడుతూ 18డివిజన్‌ వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిని అఖండ మేజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నీలంబాలాజీ, సులోచనశేఖర్‌రెడ్డి, జీవరత్నం, చంద్ర, అనిల్‌రాయల్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-03-06T17:44:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising