ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వసతుల కల్పనలో రాజీ పడొద్దు

ABN, First Publish Date - 2021-10-27T05:44:12+05:30

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు వసతుల కల్పనలో రాజీ పడొద్దని జాయింట్‌ కలెక్టర్‌(సంక్షేమం) రాజశేఖర్‌ సూచించారు. మంగళవారం రాత్రి మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ బాలికలు, ఇంటిగ్రేటెడ్‌ గిరిజన బాలుర వసతి గృహాలను జేసీ తనిఖీ చేశారు.

సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో జేసీ రాజశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసిన జేసీ


మదనపల్లె టౌన్‌, అక్టోబరు 26: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు వసతుల కల్పనలో రాజీ పడొద్దని జాయింట్‌ కలెక్టర్‌(సంక్షేమం) రాజశేఖర్‌ సూచించారు. మంగళవారం రాత్రి మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ బాలికలు, ఇంటిగ్రేటెడ్‌ గిరిజన బాలుర వసతి గృహాలను జేసీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వీటిని అమలు చేయాల్సిన బాధ్యత హాస్టల్‌ వార్డెన్లదే అన్నారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న మెనూ, కాస్మెటిక్‌ చార్జీలు గురించి వాకబు చేశారు. పాఠ్యాంశాల్లోని పలు అంశాలపై విద్యార్థుల ప్రతిభను ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ హాస్టల్లో ప్రత్యేకంగా ట్యూషన్స్‌ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థుల మంచాలు, ఫర్నిచర్‌ తనిఖీ చేశారు.

Updated Date - 2021-10-27T05:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising