ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల్లో జిల్లా నేతలు

ABN, First Publish Date - 2021-10-17T05:15:10+05:30

టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురు నేతలకు చోటుదక్కింది.

ఎన్‌.శ్రీనాథరెడ్డి , సురేంద్రకుమార్‌ , విజయలక్ష్మి , బుల్లెట్‌ రమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు సిటీ, అక్టోబరు 16: టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురు నేతలకు చోటుదక్కింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చన్నాయుడు శుక్రవారం నియామక ప్రకటన విడుదల చేశారు. నేషనల్‌ స్పోక్స్‌పర్సన్‌గా గురజాల మాల్యాద్రి(తిరుపతి), రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా ఎన్‌.శ్రీనాథరెడ్డి(పుంగనూరు), కార్యదర్శులుగా వెంకిటీల సురేంద్రకుమార్‌(చిత్తూరు), ఎన్‌.విజయలక్ష్మి(తిరుపతి), బుచ్చినేని రమణ(తిరుపతి) నియమితులయ్యారు. 

Updated Date - 2021-10-17T05:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising