ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌తో జిల్లా ఆడిటింగ్‌ అధికారి మృతి

ABN, First Publish Date - 2021-05-16T05:30:00+05:30

పెనుమూరు మండలంలోని ఉప్పిలిపల్లెవాసి జయంత్‌బాబు కరోనాతో మృతి చెందినట్లు తహసీల్దారు చంద్రశేఖర్‌ తెలిపారు.

జయంత్‌బాబు (ఫైల్‌ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నంజరపల్లెలో మరో ఇద్దరు..

పెనుమూరు, మే 16 : పెనుమూరు మండలంలోని ఉప్పిలిపల్లెవాసి జయంత్‌బాబు కరోనాతో మృతి చెందినట్లు తహసీల్దారు చంద్రశేఖర్‌ తెలిపారు. జయంత్‌బాబు  జిల్లా ఆడిటింగ్‌ అధికారిగా కలెక్టరేట్‌లో విధులు నిర్వహించేవారు. కొద్ది రోజుల క్రితం ఈయనకు కరోనా నిర్ధారణ కాగా తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. జయంత్‌బాబుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అలాగే మండలంలోని నంజరపల్లె పంచాయతీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనాతో మృతి చెందారు. మండలంలో ఆదివారం 27 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-05-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising