ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి వేరుశనగ విత్తనాలు పంపిణీ

ABN, First Publish Date - 2021-05-17T05:00:22+05:30

జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా సోమవారం నుంచి రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ దొరసాని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు(సెంట్రల్‌), మే 16: జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా సోమవారం నుంచి రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ దొరసాని తెలిపారు. ఆదివారం అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, ఆర్బీకే సిబ్బందితో ఆమె జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1.3 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశనగ సాగు చేస్తున్నారని, ఇందుకోసం 73 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. బస్తా రాయితీ పోను రూ.1563కు ఇవ్వనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-05-17T05:00:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising