వేరుశనగ విత్తనకాయల పంపిణీ
ABN, First Publish Date - 2021-05-21T06:13:17+05:30
వేరుశనగ విత్తన కాయలు పంపిణీ కొనసాగుతోంది.
చిత్తూరు (సెంట్రల్), మే 20: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వేరుశనగ విత్తన కాయలు పంపిణీ కొనసాగుతోంది. గురువారం జిల్లావ్యాప్తంగా 6,858 మంది రైతులకు 3,135 క్వింటాళ్ల విత్తనకాయలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 34,766 మంది రైతులకు 15,323 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయల పంపిణీ జరిగింది.
Updated Date - 2021-05-21T06:13:17+05:30 IST