ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీ.ఎడ్‌ మూడో సెమిస్టర్‌ పరీక్షలు 22కు వాయిదా

ABN, First Publish Date - 2021-07-08T06:31:25+05:30

2019-21 బ్యాచ్‌ డీఎడ్‌ రెగ్యులర్‌ విద్యార్థులకు 12 నుంచి జరగాల్సిన ఽథర్డ్‌ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 22కు వాయిదా పడినట్లు డీఈవో పురుషోత్తం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), జూలై 7: 2019-21 బ్యాచ్‌ డీఎడ్‌ రెగ్యులర్‌ విద్యార్థులకు  12 నుంచి జరగాల్సిన ఽథర్డ్‌ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 22కు వాయిదా పడినట్లు డీఈవో పురుషోత్తం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 22 నుంచి 28వ తేదీ వరకు రోజూ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. 22న ఇంగ్లీష్‌ అట్‌ ప్రైమరీ లెవల్‌-1, 23న ఈవీఎస్‌ అట్‌ ప్రైమరీ లెవల్‌-2, 24న ఎలిమెంటరీ లెవల్‌ ఆప్షనల్‌ సబ్జెక్ట్‌-1, 26న ఎడ్యుకేషన్‌ ఇన్‌ కాన్‌టెంపరరీ ఇండియా-1, 27న ఇంటిగ్రేటింగ్‌ జండర్‌ అండ్‌ ఇన్‌క్ట్యూసివ్‌ ప్రాస్పెక్ట్యూవ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌, 28న స్కూల్‌ కల్చర్‌, లీడర్‌షిప్‌ అండ్‌ టీచర్‌ డెవల్‌పమెంట్‌ సబ్జెక్టుల్లో పరీక్షలు జరుగనున్నాయి.


Updated Date - 2021-07-08T06:31:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising