ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలుకిందపడి కూలీ మృతి

ABN, First Publish Date - 2021-04-24T05:01:54+05:30

ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ కూలీ మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం వాల్మీకిపురం పొలిమేరల్లో జరిగింది.

రైలుకింద పడి మృతి చెందిన కూలీ రమణ(పైల్‌ఫోటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వాల్మీకిపురం, ఏప్రిల్‌23: ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ కూలీ మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం వాల్మీకిపురం పొలిమేరల్లో జరిగింది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. వాల్మీకిపురం నమాజ్‌కట్ట వీధికి చెందిన సప్పిడి రమణ(50) జీవాలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు.  కొంతకాలంగా మతిస్థితిమితం లేకపోగా వినికిడి లోపంతో బాధపడుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం పట్టణ పొలిమేరల్లోని బోగంపల్లె రిజర్వాయర్‌ సమీపంలో రైలు పట్టాలు దాటే క్రమంలో తిరుపతి వైపు వెళ్లే రైలు కింద ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. మృతదేహాన్ని రైల్వేపోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-24T05:01:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising