ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటనష్టం నమోదు

ABN, First Publish Date - 2021-11-28T05:44:06+05:30

ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను నిమ్మనపల్లె ఏవో చంద్రశేఖర్‌ పరిశీలించి నష్టాన్ని నమోదు చేశారు

వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ఏవో చంద్రశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిమ్మనపల్లె, నవంబరు 27: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఏవో చంద్రశేఖర్‌ పరిశీలించి నష్టాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తుఫాన్‌ కారణంగా వరితోపాటు అన్ని పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఈ ఏడాది 1,904 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా ప్రాథమిక అంచనా ప్రకారం 1,212 ఎకరాల్లో నష్టపోయారన్నారు. అలాగే వేరుశనగ 112 ఎకరాల్లో, కంది 25,  టమోటా 25, వంగ 10, బొప్పాయి 32 ఎకరాల్లో దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. ఇప్పటి వరకు నిమ్మనపల్లె, కొండయ్యగారిపల్లె, తవళం, అగ్రహారం, ముష్టూరు, సామకోటవారిపల్లె పంచాయతీల్లో పంట నష్టం అంచనా వేసినట్లు చెప్పారు.

Updated Date - 2021-11-28T05:44:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising