ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి

ABN, First Publish Date - 2021-12-04T05:52:39+05:30

వరదలతో పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు డిమాండ్‌ చేశారు.

బెస్తపల్లె వద్ద దెబ్బతిన్న వరిపంటను పరిశీలిస్తున్న టీడీపీ నేత మధుబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు


మదనపల్లె టౌన్‌, డిసెంబరు 3: వరదలతో పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మదనపల్లె మండలం బెస్తపల్లె వద్ద రైతులు పండించిన వరి పంటను మధుబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోత దశలో ఉన్న వరి అధిక వర్షాలతో దెబ్బతిందన్నారు. ప్రభుత్వం   పరిశీలించి తూతూమంత్రంగా కాకుండా ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో వెంకటేష్‌, పూల మురళి, తిమ్మరాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-04T05:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising