ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుయాలో మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలి: నారాయణ

ABN, First Publish Date - 2021-05-11T16:51:53+05:30

రుయాలో మరణాలు సర్కారీ హత్యలే అని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: రుయాలో మరణాలు సర్కారీ హత్యలే అని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ ఆక్సీజన్ ఐదు నిమిషాలు అందలేదని కలెక్టర్ అనటం అబద్ధమన్నారు. ఐదు నిమిషాలు ఆక్సీజెన్ అందకుంటే అన్ని మరణాలు జరగవని తెలిపారు. 26 మరణాలు అని మాకు సమాచారం ఉందని... 11 మరణాలు అని కప్పిపుచుతున్నారని మండిపడ్డారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-05-11T16:51:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising