ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ కేసులు 120

ABN, First Publish Date - 2021-10-20T07:42:11+05:30

జిల్లాలో సోమ, మంగళవారాల నడుమ 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ మరణాలేవీ నమోదు కాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమ, మంగళవారాల నడుమ 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ మరణాలేవీ నమోదు కాలేదు. అయితే అదే సమయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 120 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 245956కు పెరిగింది. మంగళవారం ఉదయానికి జిల్లాలో 945 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు వున్నట్టు ప్రభుత్వ అధికారిక బులెటిన్‌ వెల్లడించింది. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు తిరుపతి నగరంలో 26, చిత్తూరులో 11, పీలేరు, పెనుమూరు మండలాల్లో 7 చొప్పున, మదనపల్లెలో 6, పూతలపట్టులో 5, చంద్రగిరిలో 4, తిరుపతి రూరల్‌, పుత్తూరు, పుంగనూరు, సదుం, రేణిగుంట, పాకాల, గుర్రంకొండ మండలాల్లో 3 వంతున,  కేవీపల్లె, వాల్మీకిపురం, బంగారుపాలెం, ఐరాల, పులిచెర్ల, తొట్టంబేడు, చౌడేపల్లె, తవణంపల్లె, కురబలకోట, వరదయ్యపాలెం మండలాల్లో 2 చొప్పున, శ్రీకాళహస్తి, పలమనేరు, నగరి, కుప్పం, రామకుప్పం, ఏర్పేడు, శ్రీరంగరాజపురం, కలకడ, కలికిరి, రామచంద్రాపురం, రొంపిచెర్ల, సోమల మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

Updated Date - 2021-10-20T07:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising