ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా 25 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-12-04T07:52:33+05:30

జిల్లాలో గురు, శుక్రవారాల నడుమ 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 25 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురు, శుక్రవారాల నడుమ 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 25 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఈ వ్యవధిలో వైరస్‌ కారణంగా మరణాలేవీ సంభవించలేదు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 248101కు చేరగా, కొవిడ్‌ మరణాలు 1955గా ఉన్నాయి. శుక్రవారం ఉదయానికి 278 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. తాజా కేసులు.. తిరుపతి నగరంలో 7, చిత్తూరులో 5, మదనపల్లె, కలకడ మండలాల్లో 2 చొప్పున శ్రీకాళహస్తి, నగరి, పాకాల, పీలేరు, చంద్రగిరి, కలికిరి, గుడిపాల, కురబలకోట, ఐరాల మండలాల్లో ఒక్కొక్కటి నమోదయ్యాయి.

Updated Date - 2021-12-04T07:52:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising