ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీడీవో కార్యాలయంలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-10-28T05:36:15+05:30

మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారితో పాటు ముగ్గురు సిబ్బందికి కొవిడ్‌ నిర్ధరణ అయినట్టు సమాచారం.

ఖాళీగా ఉన్న మదనపల్లె ఎంపీడీవో కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె రూరల్‌, అక్టోబరు 27: మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారితో పాటు ముగ్గురు సిబ్బందికి కొవిడ్‌ నిర్ధరణ అయినట్టు సమాచారం. దీంతో మిగతా సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. నిత్యం సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సచివాలయ సిబ్బందితో పాటు వందలమంది  ప్రజలు వివిధ రకాల పనుల నిమిత్తం ఎంపీడీవో కార్యాలయానికి వస్తుంటారు. కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ ఒకేసారి కార్యాలయంలో నలుగురికి పాజిటివ్‌ రావడంతో భయం మొదలైంది.  

Updated Date - 2021-10-28T05:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising