ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కేసులు 94

ABN, First Publish Date - 2021-10-24T07:27:05+05:30

జిల్లాలో శుక్ర, శనివారాల నడుమ కొత్తగా 94 మందికి కరోనా వైరస్‌ సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్ర, శనివారాల నడుమ 24 గంటల్లో కొత్తగా 94 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 246346కు పెరిగింది. శనివారం ఉదయానికి జిల్లాలో 978 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. కొత్తగా గుర్తించిన  కేసులు తిరుపతి నగరంలో 13, తిరుపతి రూరల్‌, మదనపల్లె మండలాల్లో 9 చొప్పున, చిత్తూరులో 6, పీలేరు, వాల్మీకిపురం మండలాల్లో 5 వంతున, కేవీపల్లె, చిన్నగొట్టిగల్లు, పూతలపట్టు మండలాల్లో 4 చొప్పున, పాకాలలో 3, పుత్తూరు,నగరి, పుంగనూరు, ఎర్రావారిపాలెం, కలికిరి, పెనుమూరు, సదుం, యాదమరి, రేణిగుంట, సోమల మండలాల్లో 2 వంతున నమోదయ్యాయి.

Updated Date - 2021-10-24T07:27:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising