ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

42 పీహెచ్‌సీల్లో పెరుగుతున్న కేసులు

ABN, First Publish Date - 2021-09-15T06:50:41+05:30

జిల్లాలోని 42 పీహెచ్‌సీల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 14: జిల్లాలోని 42 పీహెచ్‌సీల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా పాజిటివిటీ 3.14 శాతం నుంచి మంగళవారానికి 3.26 శాతానికి పెరిగినట్లు చెప్పారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం కారణంగానే కేసులు అధికమవుతున్నాయన్నారు. మరో రెండు, మూడ్రోజుల్లో భారీగా వ్యాక్సిన్‌ డోసులు జిల్లాకు వస్తున్నట్లు పేర్కొన్నారు. 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగలేదని, కొన్ని ప్రాంతాల్లో గర్భిణులు వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ముందుకు రావడం లేదని అధికారులు వివరించారు. 

Updated Date - 2021-09-15T06:50:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising