ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో అన్నదమ్ముల మృతి

ABN, First Publish Date - 2021-05-05T15:31:28+05:30

కరోనా మహమ్మారి అన్న దమ్ములిద్దరినీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్న మరణవార్త విని తమ్ముడు కూడా


పలమనేరు: కరోనా మహమ్మారి అన్న దమ్ములిద్దరినీ మింగేసిన ఈ విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో మంగళవారం చోటుచేసుకొంది. తొప్పనపల్లె కు చెందిన అన్నదమ్ములు మాధవ్‌ (46),మంజు (36) బెంగళూరులో ఆడిటర్లుగా పనిచేస్తున్నారు. వారం రోజుల క్రితం కరోనా సోకడంతో ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు.ఈ క్రమంలో మాధవ్‌ సోమవారం సాయంత్రం మృతి చెందాడు.ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అన్న మృతి చెందిన విషయాన్ని సోమవారం ఉదయం మంజుకు తెలిపారు. అన్న చనిపోయాడన్న బెంగతో మంజు కాసేపటికి తుది శ్వాస విడిచాడు.అన్నదమ్ముల మృతితో తొప్పనపల్లెలో  విషాదఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2021-05-05T15:31:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising