ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రజల కడుపుమంటలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’

ABN, First Publish Date - 2021-09-13T19:43:13+05:30

ప్రజల కడుపుమంట లో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: ప్రజల కడుపుమంటలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన విద్యుత్ ఛార్జీల నిరసన, ఆందోళనకు శైలజానాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చుకోవడానికి, లగ్జరీలను అనుభవించడం కోసం ప్రజల్ని ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగా దోపిడీ చేస్తోందని, అన్ని రంగాల్లోను వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటోందని మండిపడ్డారు. దోపిడీని ఆపకపోతే తగిన మూల్యం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. చివరకు ఒంటిపైన వేసుకునే బట్టలు, జుట్టు కత్తిరించడానికి కూడా పన్ను వేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని యెద్దేవా చేశారు.  వ్యవసాయ మోటార్ పంప్ సెట్‌లకు మీటర్లు బిగించడంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటించి అడ్డుకుంటామని శైలజానాథ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-09-13T19:43:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising