ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద పరిస్థితిపై టీటీడీ ఈవోకు సీఎం Jagan ఫోన్

ABN, First Publish Date - 2021-11-19T19:20:30+05:30

తిరుమలలో వరద పరిస్థితిపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి సీఎం జగన మోహన్ రెడ్డి ఫోన్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమలలో వరద పరిస్థితిపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి సీఎం జగన మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా వరద పరిస్థితిని సీఎం‌కు ఈవో తెలియజేశారు. వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిస్థితులను బట్టి భక్తులను తిరుమలకు అనుమతించాలని ఈవోకు సీఎం జగన్ తెలిపారు. సీఎం ఆదేశాలతో ఈవో జవహర్ రెడ్డి ఘాట్ రోడ్లను పరిశీలిస్తున్నారు. 

Updated Date - 2021-11-19T19:20:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising