ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

ABN, First Publish Date - 2021-02-01T17:06:57+05:30

జిల్లాలోని కుప్పం సరిహద్దు ప్రాంతం తమిళనాడు కృష్ణగిరి హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న తమిళనాడు ఆర్టీసీ బస్సును మారుతి ఒమిని ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని కుప్పం సరిహద్దు ప్రాంతం తమిళనాడు కృష్ణగిరి హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న తమిళనాడు ఆర్టీసీ బస్సును మారుతి ఒమిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కృష్ణగిరి నుంచి ధర్మపురికి వెళ్తుండగా కావేరిపట్నం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-02-01T17:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising