చిత్తూరులో రెండు నెలల పసికందుకు కరోనా
ABN, First Publish Date - 2021-09-30T18:04:08+05:30
జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కరోనా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రెండు నెలల పసికందుకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
చిత్తూరు: జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కరోనా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రెండు నెలల పసికందుకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. చిన్న పిల్లల వార్డులో వైద్యం కోసం వచ్చిన రెండు నెలల పసికందుకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు గుర్తించారు. దీంతో వైద్య సిబ్బంది ఆ వార్డులోని ఇతర పిల్లలకు, తల్లులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. .
Updated Date - 2021-09-30T18:04:08+05:30 IST