ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు జిల్లాలో వింత సంఘటన..

ABN, First Publish Date - 2021-08-05T20:34:24+05:30

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో వింత చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం, పెద్దకన్నలి గిరిజన కాలనీలో సుబ్రమణ్యం ఇంట్లో వింత చోటు చేసుకుంది. సాధారణంగా కోడిపెట్ట గుడ్లుపెట్టి పిల్లల్ని పొదగడం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా పుంజుకోడి గుడ్లు పెట్టి పెల్లల్ని పొదిగింది. ఈ వింత వార్త కాస్త సమీప గ్రామాలకు తెలియడంతో ఈ వింతను చూసేందుకు సుబ్రమణ్యం ఇంటికి వస్తున్నారు.


సుబ్రమణ్యం ఇంట్లో నాటు కోడుపుంజు గుడ్లుపెట్టి, పిల్లలను పొదిగి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. అయితే జన్యు లోపంవల్ల అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని వెటర్నరీ డాక్టర్ చెబుతున్నారు.

Updated Date - 2021-08-05T20:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising