ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జలదిగ్బంధంలోనే చిత్తూరు కాలనీలు

ABN, First Publish Date - 2021-11-24T06:57:58+05:30

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు నగరంలోని పలు కాలనీలు మంగళవారం వరకు కూడా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

తేనబండ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీవానది ఉధృతిలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న జనం


చిత్తూరు, నవంబరు 23: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు నగరంలోని పలు కాలనీలు మంగళవారం వరకు కూడా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నీవానది వరద ఉధృతి కొనసాగుతుండటంతో తేనబండ, తోటపాళ్యం, ఇంద్రానగర్‌, వీరభద్రకాలనీవాసులు నీటిలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు. అధికారులు తమకు మూడు పూటలా భోజనాలు పెడుతున్నారే తప్ప, నీటిని తొలగించే చర్యలు చేపట్టడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైభాగంలో ఉన్న బ్రిడ్జి కింద పేరుకుపోయిన చెత్త, ముళ్ల కంపలను తొలగిస్తే వీధుల్లో పారే నీరంతా నీవానదిలోకి పోతుందని చెబుతున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 





Updated Date - 2021-11-24T06:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising