ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో నిలిచిన 1400 ఆర్టీసీ బస్సులు

ABN, First Publish Date - 2021-03-05T13:40:06+05:30

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 1400 ఆర్టిసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 1400 ఆర్టిసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దుకాణాలు, ప్రభుత్వ కళాశాలు, పాఠశాలు స్వచ్చంధంగా మూసివేశారు. టీడీపీ, వామపక్షాలు, ప్రజాసంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. బస్సులు నిలిచిపోవడంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.  చిత్తూరు ప్రధాన రహదారులు నిర్మానుషంగా మారాయి. 

Updated Date - 2021-03-05T13:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising