ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor: స్వర్ణముఖి వాగులో గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు

ABN, First Publish Date - 2021-12-20T15:17:17+05:30

జిల్లాలోని స్వర్ణముఖి వాగులో గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని  స్వర్ణముఖి వాగులో గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. నిన్న జీవీపాలెం దగ్గర వాగులో ఈతకు వెళ్లిన నలుగురు పిల్లలు గల్లంతయ్యారు. వారిలో విద్యార్థి లిఖిత్ సాయి వాగు నుంచి క్షేమంగా ఒడ్డుకు చేరాడు. కాగా గల్లంతైన గణేశ్‌, డోని, యుగంధర్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2021-12-20T15:17:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising