ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు యద్ధప్రాతిపదికన ఏర్పాట్లు

ABN, First Publish Date - 2021-12-16T13:50:13+05:30

జిల్లాలోని రేణిగుంట సమీపంలో బహిరంగ సభ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన అమరావతి జేఏసీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని రేణిగుంట సమీపంలో బహిరంగ సభ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన అమరావతి జేఏసీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ మహోద్యమం పేరిట బహిరంగ సభ నిర్వహించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సభ నిర్వహిస్తామని  జేఏసీ నేతలు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానాలు పంపారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ జరుగనుంది. అమరావతి నినాదం ఎలుగెత్తి చాటేలా సభను నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-12-16T13:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising