ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor: అతిసారతో వరుస మరణాలు

ABN, First Publish Date - 2021-12-13T19:02:04+05:30

జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం కడప గుంట ఎస్సీ కాలనీలో అతిసారతో వరుస మరణాలు సంభవిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం కడప గుంట ఎస్సీ కాలనీలో అతిసారతో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో వాంతులు విరేచనాలతో చికిత్స కోసం చేరిన కమలమ్మ(65) మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన చిన్నబ్బా(66) అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందాడు. కాగా అతిసారతో ఇదివరకే ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో వరుస మరణాలతో  గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అధికార యంత్రాంగం సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-12-13T19:02:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising