ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెండాను ఎగురవేసేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత...అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2021-08-15T16:40:02+05:30

75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లెలోని వక్ఫ్ స్థలంలో జాతీయ పతాకాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లెలోని వక్ఫ్ స్థలంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాడానికి వచ్చిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాను పోలీసులు అడ్డుకున్నారు. జెండా ఎగురవేసేందుకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు. దీనిపై షాజహాన్ బాషా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఎగురవేసే స్వాతంత్ర్యం కూడా తమకు లేదని మండిపడ్డారు. వైసీపీ నాయకుల అడుగులకు పోలీసులు మడుగులొత్తుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-08-15T16:40:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising