ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో ఏనుగుల గుంపు బీభత్సం

ABN, First Publish Date - 2021-06-20T14:53:41+05:30

జిల్లాలోని బైరెడ్డిపల్లె మండలం చిక్కనపల్లె, బేలుపల్లె పరిసరాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని బైరెడ్డిపల్లె మండలం చిక్కనపల్లె, బేలుపల్లె పరిసరాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పంట పొలాలుపై ఏనుగులు దాడులు చేశాయి. ఏనుగుల దాడుల్లో పలు పంటలు ధ్వంసమయ్యాయి. ఏనుగుల గుంపు హల్‌చల్‌తో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పంటల ధ్వంసంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల నుంచి తమను రక్షించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. 

Updated Date - 2021-06-20T14:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising