మదనపల్లెలో వైసీపీ రెబల్ అభ్యర్థికి బెదిరింపులు
ABN, First Publish Date - 2021-03-02T15:43:26+05:30
జిల్లాలోని మదనపల్లెలో వైసీపీ రెబల్ అభ్యర్థికి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.
చిత్తూరు: జిల్లాలోని మదనపల్లెలో వైసీపీ రెబల్ అభ్యర్థికి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. నామినేషన్ విత్ డ్రా చేయకుంటే పోలీసు కేసులు పెట్టిస్తామని వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారు. నాలుగవ వార్డు వైసీపీ రెబల్ శ్రుతి భర్త శ్యాంప్రసాద్ను 107 సెక్షన్ కింద స్టెషన్ పోలీసులు తరలించారు. అక్కడే వైసీపీ నాయకులు బెదిరింపులకు తెరతీశారు.
Updated Date - 2021-03-02T15:43:26+05:30 IST