ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మదనపల్లె ప్రభుత్వాస్పత్రి ఎంఎన్‌వో నరసింహులు మృతి

ABN, First Publish Date - 2021-03-02T15:03:59+05:30

జిల్లాలోని మదనపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ఎంఎన్‌వో(కాంట్రాక్టు కార్మికుడు)గా పని చేస్తున్న నరసింహులు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని మదనపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ఎంఎన్‌వో(కాంట్రాక్టు కార్మికుడు)గా పని చేస్తున్న నరసింహులు మృతి చెందారు. 10 రోజుల‌ క్రిందట నరసింహులు కోవిడ్ టీకా వేయించుకున్నారు. కాగా రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఎంఎన్‌వోను బెంగుళూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గత రాత్రి నరసింహులు మృతి చెందారు. 

Updated Date - 2021-03-02T15:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising