ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో విషాదం

ABN, First Publish Date - 2021-03-02T15:00:49+05:30

జిల్లాలోని కుప్పం మండలం కృష్ణదాసనపల్లి పంచాయితీ ఒంట్టూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని కుప్పం మండలం కృష్ణదాసనపల్లి పంచాయితీ ఒంట్టూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గత నెల 4న బట్టలు ఉతకడానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. దీంతో ఆ ఇంటి యజమాని నెలరోజులుగా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరకు నలుగురు మృతి చెందిన నీటి కుంట వద్ద చెట్టుకు ఉరివేసుకుని రవి ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడు. నెలరోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదు మంది ఒకే ప్రాంతంలో మృతి చెందడం గ్రామస్తులను విషాదంలో ముంచేసింది. 

Updated Date - 2021-03-02T15:00:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising