ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.25 లక్షలతో పల్లికొండేశ్వరుడికి రథం

ABN, First Publish Date - 2021-12-31T07:05:59+05:30

సురుటుపల్లిలోని పల్లికొండేశ్వరాలయానికి రూ. 25లక్షలతో నూతన రథం తయారు చేయించేందుకు శ్రీకాళహస్తికి చెందిన బింగిమళ్ళ సురేష్‌ ముందుకొచ్చారు.

చైర్మన్‌కు అభ్యర్థన పత్రాన్ని అందిస్తున్న దాత సురేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ముందుకొచ్చిన దాత

సత్యవేడు, డిసెంబరు 30: సురుటుపల్లిలోని పల్లికొండేశ్వరాలయానికి రూ. 25లక్షలతో నూతన రథం తయారు చేయించేందుకు శ్రీకాళహస్తికి చెందిన బింగిమళ్ళ సురేష్‌ ముందుకొచ్చారు. ఈ మేరకు గురువారం ఆలయ చైర్మన్‌ ఏవీఎం మునిశేఖర్‌రెడ్డిని కలసి అభ్యర్థన పత్రాన్ని అందించారు. రథం చేయించే అవకాశం రావడ ం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, నాలుగు నెలల లోపు రథం తయారు చేయించి ఇస్తానని తెలిపారు. దాతకు ఆలయ చైర్మన్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం చేయించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పి.గీతా నారాయణ ఆలయ అర్చకులు గురుకుల్‌,  సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T07:05:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising