ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 వరకు చంద్రగిరి కోట మూత

ABN, First Publish Date - 2021-04-17T07:07:53+05:30

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో పురావస్తుశాఖ పరిధిలోని చంద్రగిరి కోటను శుక్రవారం మూతవేశారు.

కోటను మూసి వేస్తున్నట్లు గేటుకు అంటించిన నోటీసు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్యాణ వెంకన్న ఆలయంలోనూ భక్తులకు దర్శనం రద్దు


చంద్రగిరి, ఏప్రిల్‌ 16: కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో స్మారక కట్టడాలు, పురావస్తు శాఖ పరిధిలోని పర్యాటక స్థలాలు, ప్రదర్శనశాలన్నింటినీ మే 15వ తేదీవరకు మూసి వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో పురావస్తుశాఖ పరిధిలోని చంద్రగిరి కోటను శుక్రవారం మూతవేశారు. దీనికి సంబంధించిన నోటీసును గేటుకు అంటించారు. అలాగే శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం కూడా భారతీయ పురావస్తుశాఖ పరిధిలో ఉంది. అందువల్ల ఈ ఆలయంలోనూ భక్తులకు వచ్చేనెల 15వ తేదీవరకు దర్శనాన్ని రద్దు చేశారు. 



Updated Date - 2021-04-17T07:07:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising