ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన చంద్రబాబు కుప్పం పర్యటన

ABN, First Publish Date - 2021-02-28T06:43:54+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన శనివారంతో ముగిసింది.

ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న చంద్రబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం, ఫిబ్రవరి 27: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన శనివారంతో ముగిసింది. కుప్పంలోని నాలుగు మండలాల్లో గురు, శుక్ర వారాల్లో విస్తృతంగా పర్యటించి బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాల్లో చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో ప్రజలనుంచి ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కుప్పం నుంచి బయలుదేరిర బెంగళూరు ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. అక్కడినుంచి విమానంలో హైదరాబాదు వెళ్లారు. 

Updated Date - 2021-02-28T06:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising