ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నా

ABN, First Publish Date - 2021-06-14T14:45:37+05:30

రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీయూష్‌గోయల్‌


తిరుమల: రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌ ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌  సమయంలో  కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపానికి చేరుకున్న ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. శ్రీవారి లడ్డూప్రసాదాలను అదనపు ఈవో ధర్మారెడ్డి అందజేశారు. దర్శనం తర్వాత కేంద్రమంత్రి ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ కరోనా పూర్తిగా తొలగిపోయి ప్రజలందరూ ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. అనంతరం తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2021-06-14T14:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising