ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద నష్టం అంచనాకునేడు, రేపు కేంద్ర బృందం పర్యటన

ABN, First Publish Date - 2021-11-26T08:07:06+05:30

వరదల కారణంగా ఈనెల 13 నుంచి 20వ తేదీవరకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం శుక్ర, శనివారాల్లో జిల్లాలో పర్యటించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 25: వరదల కారణంగా ఈనెల 13 నుంచి 20వ తేదీవరకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం శుక్ర, శనివారాల్లో జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అడ్వైజర్‌ (ఎన్టీఎంఏ) కునాల్‌ సత్యార్థి నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన రెండు కేంద్ర బృందాలు రానున్నాయి.  

Updated Date - 2021-11-26T08:07:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising