ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 46 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-01-20T05:30:00+05:30

జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో కొత్తగా 46 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో కొత్తగా 46 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది. తిరుపతి నగరం, తిరుపతి రూరల్‌ మండలాల్లో 11 చొప్పున, చిత్తూరులో 8, బైరెడ్డిపల్లె, కలికిరి మండలాల్లో 4 వంతున, పీలేరు, తవణంపల్లె మండలాల్లో 2 చొప్పున, ములకలచెరువు, పలమనేరు, సదుం, తొట్టంబేడు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 89562కు చేరింది. బుధవారం ఉదయానికి యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 143 ఉన్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising